YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. అఫిడవిట్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దంపతులపై పెట్టిన కేసులను సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. ఈ కేసు విచారణను మంగళవారం చేపట్టిన జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్ట�
YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆయన కుమార్తె వైఎస్ సునీత ఆరోపించారు. పులివెందులలో వివేకా ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులర్పించారు.