రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులంతా ఏకమవుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతామని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. రిస్క్ లేని కేసీఆర్ ప్రభుత్వాన్నే మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
మోదీ ప్రధాని అయ్యాక దేశాభివృద్ధి శూన్యమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్రెడ్డి నివాసంలో పార్టీ జిల్లా నాయకుడు బలిదె వెంక�
వైఎస్సార్టీపీ అధినేత షర్మిలను చూస్తే జాలేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆమెను ఎవరు రాజకీయంగా నడిపిస్తున్నారో తెలియదు కానీ, తప్పుడు సలహాలిస్తున్నారని తెలిపారు.