రామగుండం నగర పాలక సంస్థ 2026 నూతన పాలకవర్గానికి త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో గోదావరిఖనికి చెందిన ఓ విద్యార్థి యువజన నాయకుడు కారెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Utnoor Mandal | ఉట్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన యువ నాయకుడు తిత్రే జైసింగ్ ఇటీవల నాగాపూర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై నుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు.