జిల్లాలో ఈనెల 20, 21వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా యువ ఓటర్ల పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టి ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. పార్టీలకు అతీతంగా వర్గాలు, జెండర్, వయసుల వారీగా ఓటర�
నల్లగొండ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిల్లో ఓటర్ల తుది జాబితా ప్రకారం మొత్తం 14,26,480 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఈ నెల 31 వరకు కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం గడువు ప్రకటించిన విషయం తెలిసి�
ఏ ప్రజాస్వామ్య దేశానికైనా ఎన్నికలే కీలకం. ఓటరు తీర్పు ఆధారంగానే ప్రభుత్వాలు కొలువుదీరి, అధికారాన్ని చెలాయిస్తాయి. దీనికి మన దేశం కూడా అతీతం కాదు. అయితే, మన దేశంలో ఇప్పటివరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్ని�
రాష్ట్ర ఎన్నికల సంఘం 2023 సంవత్సరానికి ఓటర్ల తుది జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రం లో మొత్తం 2,99,92,941 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,49,24,718 మంది, పురు ష ఓటర్లు 1,50,48,250 మంది ఉన్నట్టు �