పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలతో కొత్త చరిత్ర లిఖించిన యువ షూటర్ మను భాకర్..తన విజయాన్ని ఆస్వాదిస్తున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లే�
బల్లెం వీరుడు నీరజ్ చోప్రాను పెండ్లి చేసుకోబోతున్నానని వస్తున్న వార్తలపై యువ షూటర్ మను భాకర్ స్పందించింది. పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ‘ఇండియా హౌస్' లో కలుసుకున్న ఈ ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకో
ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు యువ షూటర్ మను భాకర్ భారత పతాకధారిగా వ్యవహరించనుంది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.