Madikonda | యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో యోగా శిక్షణా తరగతులు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు.
అమ్మదనం అరుదైన వరం. గర్భిణి తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెలలు నిండేకొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకొంటాయి. అనేక సమస్యలు ఎదురవుతాయి. యోగాతో ఈ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. చిన్న చిన్న ఆ