అన్నదాతల యోగక్షేమాల కోసం అహరహం తపించిన కేసీఆర్ పాలనలో బాగుపడిన సాగు నేడు తిరోగమిస్తున్నది. కయ్యాలమారి కాం గ్రెస్ పాలనలో సేతానం ఆగమాగమైతున్నది. పంటసాయం, రుణమాఫీ, జలసిరి, కొనుగోళ్ల దూకుడుతో వెలిగిపోయిన
ఆలుమగల బంధం సమయంతో ముడిపడి ఉంటుంది. ఇద్దరూ ఎంత ఎక్కువ సమయం కలిసి గడిపితే.. ఆ బంధం అంత చిక్కగా తయారవుతుంది. ఇంటిపని, ఆఫీసు, పిల్లల పెంపకం, ఇతర బాధ్యతల కారణంగా.. దంపతులిద్దరూ ఓ గంటైనా కలిసి గడిపేందుకు వీలు చిక్�
ఒకప్పుడు ఉదయం కాగానే పక్షుల కిలకిలారావాలు సుప్రభాతం పలికేవి. వేకువజామునే మలయమారుతం ముంగురులను ముద్దాడేది. కానీ, ఇప్పుడు ప్రతి ఉదయం సెల్ఫోన్ చూడటంతోనే మొదలవుతున్నది. ఇంట్లో ఉన్నవాళ్లను పలకరించకముందే.