డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. భారత్, లిషెన్స్టీన్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండొర్రా తదితర దేశాల చొరవతో ఐరాస సాధారణ సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఐర�
ధ్యానం అంటే.. శరీరం, మనసుల పరిమితులను దాటి ముందుకు వెళ్లడం. ఎప్పుడైతే శరీరం, మనసులకు పరిమితమైన దృష్టి కోణాన్ని అధిగమిస్తారో అప్పుడే మనలో ఉన్న పరిపూర్ణత్వాన్ని చూడగలుగుతాం. మనిషి తనను తాను ఒక శరీరంగా గుర్త
షాబాద్ : వృద్ధులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిత్యం యోగా సాధన చేయాలని రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాత
ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేకుండా ఎక్కువకాలం సంతోషంగా జీవించాలని కోరుకోని వారుండరు. జీవితంలో ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందంగా బతకాలనీ కోరుకుంటారు. ఆరోగ్యంపై మనం తీసుకునే శ్రద్ధ, అందుకు �
రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైరస్కు గురైనవారు, సాధారణ ప్రజలు నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ కారణంగా తినడం, పడుకోవడం వంటి పనుల్లో మార్పులు రావడంతో నిద్ర సమస్యలు ముంచుక�
హృదయ స్పందన ఎప్పుడు, ఎలా కలుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ప్రస్తుతం ఉద్ధృతంగా ఉన్న కరోనా వైరస్ అరిథ్మియాను ప్రేరేపించే అవకాశాలు ఉన్నాయి.