ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్రెడ్డి గతంలో రెండున్నరేండ్లు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసి మహబూబ్నగర్లో కనీసం రెండు పనులు కూడా చేయలేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. జిల్లా కే�
అధిష్టానం 45 మందితో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. ఇప్పటికే మొదటి విడుత కేటాయింపులో టికెట్లు దక్కని వారి నుంచి ఆగ్రహజ్వాలలు రగులుతుండగా.. తాజాగా రెండో విడుతతో
yennam srinivas reddy | కాంగ్రెస్కు బీ-టీమ్ అని బీజేపీ, బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ పార్టీలు భారత రాష్ట్ర సమితిపై బురదజల్లుతుంటాయి. కానీ వాస్తవానికి ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎద�