Kollapur | పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ఎల్లమ్మ తల్లి పండుగలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నూతన దంపతులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బల్మూరు మండలం జినుకుంటలో చోటుచేసుకున్నది. ఏఎస్సై రేణయ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన మహేశ్(21), భానుమతి(18) ప్రేమించుకొని ఆరు నెలల కిందట వివాహం చే సుకున్నారు. �
చిన్నకోడూరులోని ఎల్లమ్మ దేవాలయ అష్టమ వార్షికోత్సవానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మంగళవారం హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అయిదు రోజుల పాటు జరుగనున్న శతచండి యాగ సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆలయ వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వెంకటరమణ శర్మ, రామనాథ శర�