నేటి నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్ బెంగళూరు: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. రికార్డు స్థాయిలో 41 సార్లు టైటిల్ పట్టిన రంజీ రారాజు ముంబై బుధవారం నుంచి ప్రారంభం కానున్న తుదిపోరులో రెండు దశ�
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ముంబై సారధి పృథ్వీ షా.. తన ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న సెమీఫైనల్లో తనదైన ఆటతీరుతో ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. అదే సమయంలో అతనితోపాటు ఓ�
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశాజనక ఆటతీరు కొనసాగుతూనే ఉంది. ఇంతకు ముందు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలమైన అతను.. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో కూడా నాలుగు పరుగలకే పెవిలియన్ చేరాడు. డ�
మస్కట్: యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (59 బంతుల్లో 75; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఒమన్తో జరిగిన రెండో టీ20లో ముంబై జట్టు విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో ట