చార్ధామ్ యాత్ర బుధవారం ప్రారంభమైంది. గర్వాల్ హిమాలయాల్లోని గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తెరిచారు. భక్తులు గంగా మాత, యమునా మాతలను దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో, కేదార్�
చార్ధామ్ యాత్రలో భాగంగా శనివారం కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చలికాలంలో మూసివేసిన ఈ దేవాలయాలను శుక్రవారం నుంచి తెరచిన సంగతి తెలిసిందే.
‘చార్ధామ్ యాత్ర లైవ్ కుదరదు’ | చార్ధామ్లోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల గర్భగుడిలో జరిగే జరిగే పూజ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సి�