యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో బుధవారం ఉదయం సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేపట్టారు.
యాదాద్రి, జూలై 26 : ఈ నెల 29న ప్రారంభం కానున్న శ్రావణలక్ష్మి కోటికుంకుమార్చనకు యాదగిరిగుట్టలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మంగళవారం ఆలయ అధికారులు దక్షిణ దిశ మొదటి ప్రాకార మండపాన్ని శుద్ధి చేయించారు. 30 ర�
యాదగిరిగుట్ట రూరల్ : చికిత్స పొందుతూ గీతా కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోల నర్సయ్య(60) గత నెల 27వ తేదిన కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కుతుండగా, ప్రమాదవశాత్త