కరీంనగర్ నగరపాలక సంస్థలో ద్విచక్ర వాహనాల పేరిట రూ.12 లక్షల బిల్లులు తీసుకున్నారని ఆరోపించిన ఎంపీ బండి సంజయ్ దానిని నిరూపించాలని మేయర్ యాదగిరి సునీల్రావు సవాల్ చేశారు.
కరీంనగర్ ముద్దుబిడ్డ పీవీ నరసింహరావు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని నిలబెట్టారని నగర మేయర్ యాదగిరి సునీల్రావు గుర్తు చేశారు. కానీ, అలాంటి వ్యక్తి చనిపోతే కనీసం ఢీల్లీలో స్థలం కూడ�
తమను గెలిపిస్తే తలరాతలు మార్చుతామంటూ మాయ మాటలతో మభ్యపెట్టి, మోసం చేసిన వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మేయర్ యాదగిరి సునీల్రావు ప్రజలకు పిలుపునిచ్చారు.