తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం బేగంపేట్ ఎస్పీ రోడ్డు హనుమాన్ దేవాలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించ�
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మహా దివ్యసన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు స్వయంభువులకు, కవచమూర్తులకు ఆరాధనలు జరిపించారు. ప్రధ�