అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు నడుం బిగించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 16న భువనగిరి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా �
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సమీపంలోని కొలనుపాక కల్వర్ట్ వద్ద వరద నీటిలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని రాచకొండ పోలీసులు ప్రాణాలతో కాపాడారు. జనగామ జిల్లా బచ్చన్న�