Road Accident : యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకే ఇంట్లోని ముగ్గురిని బలి తీసుకుంది. భువనగిరిలో పనులు ముగించుకొని ఆటోలు ఇంటికి వెళ్తున్న కూలీలపైకి డీసీఎం వ్యాన్ మృత్యువులా దూసుకొచ్చింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు నడుం బిగించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 16న భువనగిరి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా �
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సమీపంలోని కొలనుపాక కల్వర్ట్ వద్ద వరద నీటిలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని రాచకొండ పోలీసులు ప్రాణాలతో కాపాడారు. జనగామ జిల్లా బచ్చన్న�