స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతున్నది. రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ‘సంక్�
చిరంజీవి హీరోగా నటిస్తున్న 154వ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు బాబీ రూపొందిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. జీకే మోహన�
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. గత నెల 23న కశ్మీర్లో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇక్కడ కీలక సన్నివేశాలను రూపొందించి తొలి షెడ్యూల�
‘నా ప్రేమను దొంగిలించగలవు, నా స్నేహాన్నీ దొంగిలించగలవు, కానీ నా డబ్బును దొంగిలించలేవు…‘అమ్మాయిని, అప్పిచ్చేవాడ్ని ముద్దుగా చూసుకోవాలి, రఫ్గా హ్యాండిల్ చేయకూడదు‘. ‘నేను విన్నాను, నేను ఉన్నాను‘..ఇలాంట
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. మే 2న థియేట్రికల�