డబ్ల్యూటీటీ యూత్ కం టెండర్ చాంపియన్షిప్లో భారత యువ ప్యాడ్లర్లు సిండ్రె లా దాస్, రూపమ్ సర్దార్ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన బాలికల అండర్-17 విభాగం ఫైనల్లో సిండ్రెలా 11-3, 9-11, 11-9, 11-8తో హాసిని మతన్పై
డబ్ల్యూటీటీ యూత్ కంటెండర్ టోర్నీలో భారత యువ ప్లేయర్లు దివ్యాంశి భౌమిక్, సిండ్రెలా దాస్ శుభారంభం చేశారు. శుక్రవారం మొదలైన టోర్నీలో బాలికల అండర్-17 సింగిల్స్ లీగ్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ దివ్య
హైదరాబాద్, ఆట ప్రతినిధి: మస్కట్ వేదికగా జరిగిన డబ్ల్యూటీటీ యూత్ కంటెండర్ టోర్నీలో తెలంగాణ యువ ప్యాడ్లర్ వరుణ్ శంకర్ మూడో స్థానంలో నిలిచాడు. అండర్-19 విభాగంలో ప్రస్తుతం దేశంలో మూడో ర్యాంక్ ప్లేయర�