ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్ (డబ్ల్యూటీటీ)లో భారత యువ ప్యాడ్లర్ మానవ్ ఠక్కర్ సంచలన ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో మానవ్.. తనకంటే మెరుగైన ర్యాంకు కల్గిన ప్రపంచ 17వ ర్యాంకర్ సిమో�
ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన జరిగిన తొలి పోరులో భారత పురుషుల టీమ్ 3-0తో చిలీపై విజయం సాధించింది.