పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం రైతులు రాస్తారోకో చేశారు. గత కొన్ని రోజులుగా యూరియా కొరత ఉండడం, ఆదివారం సెలవు దినం కావడంతో యూరియా రాకపోవడంతో ధర్మారం, కొత్తపల్లి, బొమ్మ రెడ్డి పల్లి, ఎర్ర
మండల కేంద్రంలోని సెంటినరీకాలనీ అంబేద్కర్ -పూలే చౌక్ లో గల అంబేద్కర్ -పూలే విగ్రహాల వద్ద సోమవారం జూలూరి గౌరీశంకర్ రచించిన బహుజనగణమన పుస్తకాన్ని బహుజన నాయకులు ఆవిష్కరించారు.
Army jawan attacked | ఒక ఆర్మీ జవాన్ను కొందరు వ్యక్తులు కొట్టారు. (Army jawan attacked) అనంతరం ఆయన వీపుపై ‘పీఎఫ్ఐ’ అని పెయింట్తో రాశారు. బాధిత జవాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల 28న కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తామని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ నందన గార్డెన్లో కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ప�