లండన్: బ్రిటిష్ భారత్కు చివరి వైస్రాయ్, స్వతంత్ర భారత్కు మొట్టమొదటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్బాటన్ లేఖలు, డైరీల్లో ఏముంది? తాజాగా వాటి వెల్లడికి మరోసారి బ్రిటన్ సర్కారు మోకాలడ్డు పెట్టడం వెనుక ఆంతర్
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీపై పగబట్టిందా అనిపిస్తుంది. ప్రతి రోజు ఎవరో ఒకరు కరోనాతో కన్నుమూస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం టీఎన్ఆర్ కరోనాతో కన్నుమ�
కన్నుమూసిన లెజెండరీ దర్శకుడు | మలయాళ సినిమాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 50 సినిమాలకు పైగా కథలు అందించి అరడజను సినిమాలు తెరకెక్కించి రచయితగా, దర్శకుడిగా ఎనలేని సేవలు అందించిన లెజెండ్ డెన్నిస్ జోసెఫ్ మరణించా
కరోనా మహమ్మారి టాలీవుడ్ ఇండస్ట్రీపై తన ప్రతాపం చూపిస్తుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి చాలా మందికి కరోనా సోకగా, ఇప్పుడు ప్రముఖ రచయిత వక్కంతం వంశీ, మాస్ట్రో సినిమాటోగ్రాఫర
బెంగళూరు: కర్ణాటకకు చెందిన ప్రముఖ రచయిత, సంపాదకుడు, నిఘంటుకర్త అయిన జి వెంకటసుబ్బయ్య (107) కన్నుమూశారు. కర్ణాటకకు చెందిన సమాచార, ప్రజాసంబంధాల విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. కన్నడ �