2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000,రూ.500 నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ�
రద్దీగా ఉన్న ఓ రోడ్డు డివైడర్ మీద కానిస్టేబుల్ మనోజ్ కుమార్ చేతిలో ఓ ప్లేట్ పట్టుకొని కూర్చున్నాడు. పళ్లెంలోని రోటీ, అన్నం, పప్పుని దారినపోతున్న అందరికీ చూయిస్తూ ఏడుస్తున్నాడు. ‘భాయ్.. ఈ ఫుడ్ను కుక
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరు. ఆత్మ నిర్బర్ భారత్ పేరుతో ఊదరగొట్టే ఉపన్యాసాలను గంటల తరబడి చెప్పే ఆ పార్టీ పెద్దలకు నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే �
డబుల్ ఇంజిన్ సర్కారుతో బీహార్లో రోడ్లు బాగా అభివృద్ధి చెందాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకొంటున్న క్రమంలో.. ఓ ఆసక్తికర వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నది. ఆ రాష్ట్రంలోని మధుబని జిల్లా జాత�