కేయూలోని పద్మాక్షి గర్ల్స్ హాస్టల్లో భోజనంలో పురుగులు వచ్చాయి. శుక్రవారం రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థినులకు ఆలు కర్రీ, సాంబార్లో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
మండల కేంద్రంలోని బాలికల గురుకులం సమస్యలకు నిలయంగా మా రింది. చదువులో ఉన్నత ఫలితాలు.. క్రీడల్లో జాతీ య స్థాయి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులున్న స రస్వతీ నిలయంలో అటు పాలకులు.. ఇటు అధికారులు అభివృద్ధికి శ్ర
తెలంగాణ యూనివర్సిటీలోని వసతిగృహాల్లో వడ్డిస్తున్న భోజనంలో బల్లులు, పురుగులు ప్రత్యక్షమవుతున్నాయి. అన్నంలో మొన్న బల్లి రాగా, నిన్న పురుగులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్స�