పరస్పర ప్రతీకార సుంకాలపై అమెరికా, చైనా వెనక్కి తగ్గాయి. తమ మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాన్ని 90 రోజులపాటు విరమిస్తున్నట్టు సోమవారం జెనీవాలో ఇరు దేశాల అధికార వర్గాలు ప్రకటించాయి.
ఎంఎస్పీకి చట్టబద్ధతో సహా పలు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తు న్న రైతులు.. కేంద్రం ముందుకు మరో డిమాం డ్ తీసుకొచ్చారు. పంట ధరల గ్యారెంటీలపై ప రిమితులు విధించడం ద్వారా రైతుల సంక్షే మం, పురోగత�
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఈ నెల 26 నుంచి 29 వరకు అబుదాబిలో నిర్వహించనున్న మంత్రుల స్థాయి సమావేశాలకు రైతు సంఘం నేత కోటపాటి నరసింహం నాయుడు హాజరుకానున్నారు.
డబ్ల్యూటీవో సభ్య దేశాల మధ్య ఒప్పందం జెనీవా, జూన్ 17: కొవిడ్ టీకాలపై పేటెంట్లు తాత్కాలికంగా రద్దు, సముద్ర జలాల్లో పరిమితికి మించి చేపల వేటపై సబ్సిడీల ఎత్తివేత, ఆహార భద్రత తదితర ఆంశాలపై ప్రపంచ వాణిజ్యసంస్