వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళావేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ రాజధాని దోహాలో నవంబర్ 22, 23వ తేదీల్లో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అఖండ విజయం సాధించింది. అలాగే మధ్య, ప్రాచ్య దేశాల్లో జరిగిన తొ�
ప్రముఖ కవి రామా చంద్రమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన సాహితీ సేవలను గుర్తించిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వాహకులు జీవన సాఫల్య పురస్కారం ప్రకటించారు. ఈ నెల 22, 23వ తేదీల్లో దోహా (ఖతార్)లో జరుగనున్న �