మనిషి నడిచేది మట్టిపైనే.. మనిషి నిలిచేది మట్టిపైనే... మనిషి పోయాక ఆయన మీద కప్పేది మట్టినే. మట్టితో మనిషి బంధం ఎనలేనిది. ఇలా... పుట్టినప్పటి నుంచి గిట్టేదాన్క మట్టితో మనిషిది విడదీయరాని బంధం.. అలాంటి మట్టిని క�
భూమి సారవంతంగా ఉంటేనే తెగుళ్లు తగ్గి నాణ్యమైన పంటతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని ఏవో రాజేందర్రెడ్డి సూచించారు. మండలంలోని జానంపేట రైతువేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ నేల దినోత్సవాన్ని �
భూమి పరిమిత వనరు. నానాటికీ పెరుగుతున్న జనాభా అపరిమితం. ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను అందించడం కష్టసాధ్యం.