శాంతియుత సమాజం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలి. ప్రపంచ శాంతిని కోరిన దయామయుడు ఏసుక్రీస్తు. ఆయన జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవం.
ఆసిఫాబాద్ : ప్రతి ఒక్కరూ శాంతి మార్గాన్నే ఎంచుకోవడం వల్ల ప్రపంచ శాంతి ఏర్పడుతుందని, బౌద్ధుడి బోధనల వల్ల ప్రపంచ శాంతి సాధ్యమయిందని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్�
బీజింగ్: యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సమావేశాలను ఉద్దేశిస్తూ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆ అంశాన్ని ప్రస్తావిస్�