దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావొస్తున్నా ఆకలి కేకలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 127 దేశాల్లో చేసిన అధ్యయనం ఆధారంగా వెలువరించిన 19వ ప్రపంచ ఆకలి సూచీ-2024లో భారత్ 105వ స్థానం�
ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు పరుగులు పెడుతుండగా.. చాలా దేశాల్లో ఇప్పటికీ అనేకమంది ఒక్క పూట తిండి కోసం అలమటిస్తున్నారు. సరైన తిండి దొరక్క పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
భారతదేశం ఎన్నో జీవనదుల సంగమం. పల్లె పల్లెకు పాలవలె పొంగే చెరువులున్న నేల. చేతిలోకి పిడికెడు మట్టితీసుకుంటే కమ్మని వాసనొచ్చేటి గడ్డ. ఎక్కడ అడుగు పెట్టినా లవణాలతో కూడిన మాగాణాల భూమి.
ప్రపంచ ఆకలి సూచీలో 101వ ర్యాంకు గత ఏడాది కంటే పతనమైన స్థానం న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ)లో భారత్ 101వ ర్యాంకుకు దిగజారింది. గతేడాది 94వ ర్యాంక్లో ఉండగా ఈ ఏడాది మరో 7 ర్యాంకుల కిందకు పడిపో�