ప్రపంచ వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందిన కుతుబ్షాహీ టూంబ్స్ పరిరక్షణకు చేపడుతున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అగాఖాన్ ట్రస్టును ఆదేశించింది.
కాలుష్యం, అడవుల నరికివేత తదితర కారణాలతో భూతాపం రోజురోజుకు పెరిగిపోతున్నది. దీనివల్ల భవిష్యత్తు మానవాళికి తీవ్ర పరిణామాలు తప్పవని పర్యావరణ కార్యకర్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు.
చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వాటి రక్షణ, విశిష్టత గురించి తెలియచేయడానికి కొన్ని ప్రమాణాలను తీసుకుని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తిస్తుంది. ఇప్పటి వరకు యున�