ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారి రజినిప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. �
కొత్త చట్టాల అమలుపై అవగాహన పొందడానికి వర్క్షాపులు ఎంతో దోహదపడతాయని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) జితేందర్ అన్నారు. నూతన క్రిమినల్ చట్టాల అమలుపై తెలంగాణ పోలీస్ అకాడమీలో శనివారం వర్�
ఇంజినీరింగ్ విద్యార్థులకు పరిశోధన విధానాలు, థిసీస్ రూపకల్పన, నాయకత్వ, జీవన నైపుణ్యాలు వంటివి పెంపొందించ డమే లక్ష్యంగా జేఎన్టీయూలో వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు.