అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనపు సుంకాలు విధించి ఆర్థికపరమైన ఉద్రిక్తతలను పెంచిన వేళ భారత్కు అమెరికా నుంచి మరో పెను సవాలు ఎదురుకానున్నది.
ట్రావెల్ ఏజెంట్లను నమ్మి రూ.50 లక్షలు ధారపోసి అమెరికా వెళ్లిన ఓ హర్యానా వ్యక్తి అక్కడకెళ్లిన 5 నిమిషాలకే పోలీసుల చేతికి చిక్కారు. గత నెల 25న అమెరికా మన దేశానికి తిప్పి పంపిన చట్టవిరుద్ధ వలసదారుల్లో ఈ వ్యక్�
సౌదీ అరేబియాలో పనిచేస్తున్న లేదా ఉపాధి కోసం కొత్తగా అక్కడికి వెళ్లాలనుకునే వాళ్లకు ఆదేశం షాక్ ఇచ్చింది. వర్క్ వీసా జారీకి సంబంధించి నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ, కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ�
ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు ఇంతకు ముందులా ఆసక్తి చూపటం లేదు. స్టడీ, వర్క్ వీసా జారీల్లో కెనడా చేసిన మార్పులు, పెరిగిన ఆర్థిక భారం, వీసా జారీ ప్రక్రియ కఠినతరం చేయటం, భారత్-కె�