పని ఒత్తిడి పెరిగిందంటున్న 59 శాతం పురుషులు: సర్వేముంబై, జూలై 3: కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రంగాల్లో వర్క్ ఫ్రం హోం ఓ నిబంధనగా మారింది. అయితే దీనివల్ల పెరిగిన పని ఒత్తిడి.. తమ వ్యక్తిగత జీవితాలను ప్రభావితం
కరోనా కాలంలో కొత్త పని విధానం ఇంటికి దగ్గర్లో.. ఆఫీసు వాతావరణంలో.. కేరళలో విజయవంతంగా నడుస్తున్న ప్రయోగం ‘వర్క్ ఫ్రం హోం’తో తగ్గుతున్న ఉత్పాదకత కరోనా భయంతో ఆఫీసులకు రమ్మనలేని పరిస్థితి దీనికి పరిష్కారమే
కరోనా మహమ్మారి కార్యాలయాల రూపురేఖలనేమార్చేసింది. కొవిడ్ వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ ‘వర్క్ ఫ్రం హోమ్’ విస్తరించింది. ఈ విధానం ఉద్యోగాల నిర్వహణలోనూతన శకానికి నాంది పలికింది. ఈ క
ఉద్యోగంకోసం దేశాలతో సంబంధంలేకుండా వెదుకులాట నియామకాలకూ ప్రాధాన్యమిస్తున్న సంస్థలు ఇంటినుంచే పనికావడంతో రిటైర్డ్ ఉద్యోగులూ ఆసక్తి జాబ్సైట్ ఇండిడ్ సంస్థ అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, మే 24 (నమస్తే త
న్యూఢిల్లీ, మే 11: ‘వర్క్ ఫ్రం హోంతో విసిగిపోయారా? అయితే ఐఆర్సీటీసీ మీ కోసమే కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ‘వర్క్ ఫ్రం హోటల్’ పేరిట ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించింది. కేరళలోని హోటల్ రూమ్స్లో ఆహ్ల�
ఇంటి నుంచి పనిచేస్తున్నా.. తప్పని అధిక పని, శ్రమ పెరిగిన భారంతో ఐటీ ఉద్యోగులకు మానసిక శ్రమ మానసిక ప్రశాంతతోనే సంయమనం ఇంటి నుంచి పనిచేస్తున్నామన్న మాటే గానీ.. ఆఫీసులో కన్నా రెట్టింపు ఒత్తిడికి గురవుతున్నా�
బెంగళూరు,మే1: గూగుల్ సంస్థకు కరోనా కలిసి వచ్చింది. సంవత్సరంలో 7,400 కోట్ల రూపాయలు ఆదా చేసింది. గూగుల్ సంస్థతమ ఉద్యోగులకు ఆహారం, వినోదం వంటి సౌకర్యాలు అందించడానికి కోట్లాది రూపాయలుఖర్చు చేస్తుంటుంది. అయితే తమ
అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది | రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
సెకండ్ వేవ్ భారత్ ని అల్లాడిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలన్నీ దరిదాపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఇచ్చేశాయి. దీంతో పనివేళలు కూడా ఎక్కువైపోయ�
న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ఐటీ కంపెనీలు ఇక పూర్తిగా ఇంటి నుంచి పని పద్ధతికి మారిపోయాయి. పలు రంగాలకు చెందిన కంపెనీలు వైట్ కాలర్ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని కోరాయి. ట�
వర్క్ ఫ్రం హోం ఇవ్వండి | తమకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ను కలిసి సోమవారం వినతిపత్రం ఇచ్చారు.