‘అనేకసార్లు ఇండ్ల పట్టాలు తీసుకున్న వారికే మళ్లీ పట్టాలు ఇస్తున్నారు. ఒక్కో ఇంట్లో ముగ్గురు నలుగురికి పట్టాలు ఎలా ఇస్తారు? ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీలో తమకు అన్యాయం జరిగింది’ అని జలగంనగర్ కాలనీకి చెంద�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్లో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. పది రోజులుగా తాగునీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్�
తాగునీటి కోసం పదేండ్లుగా కనబడని ఖాళీ బిందెలతో కుస్తీ మళ్లీ కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమైంది. నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంతో తిమ్మాజిపేట మండలం చేగుంట రోడ్డుపై శుక్రవారం మహిళలు, ప్రజల�
గడిచిన పది రోజులుగా తాగునీరు ఇవ్వకుంటే ఎలా అని ఖమ్మం 25వ డివిజన్ మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని గుర్తుచేశారు. నల్లాల ద్వారా తాగునీళ్లు అందించాలని ప్రభుత్వానికి, అధికారులక
Srisailam | శ్రీశైల క్షేత్ర ప్రధాన వీధిలో దుకాణాల తరలింపు విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆలయ అభివృద్ది దృష్ట్యా కోర్టు ఉత్తర్వుల అమలులో భాగంగా 24 దుకాణాల తొలగింపునకు గడువు పూర్తికావడంతో ఆదివారం ఉదయం దేవస్థా�