జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం నిలకడైన ప్రదర్శన కనబర్చిన మన అమ్మాయిలు ఆదివారం ఫైనల్లో 2-1తో సౌత్ కొరియాను చిత్తుచేసి టైటిల్ కైవసం చేసుకున్నారు.
జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. జపాన్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో మన అమ్మాయిలు 1-0తో ఆతిథ్య జపాన్ను చిత్తుచేశారు. దీంతో భారత్ ఫైనల్లో అడుగుపెట్టడంతో పాటు �
మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత అమ్మాయిల జోరు కొనసాగుతున్నది. జపాన్ వేదికగా జరుగుతున్న టోర్నీ తొలి పోరులో ఉజ్బెకిస్థాన్పై భారీ తేడాతో గెలిచిన భారత్.. సోమవారం 2-1తో మలేషియాను చిత్తుచేసింది.