అమ్మలే చదువులమ్మలుగా స్థానం సంపాదించారు. రాష్ట్రంలోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేవారిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. మొత్తం టీచర్లలో 63శాతం మహిళలే ఉండటం విశేషం. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా 74శాతం మంది
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని నవాబుపేట, సైదాపూర్ మండలంలోని తండా ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలు ఏ మంగ, బీ సునీతను సస్పెండ్ చేస్తూ డీఈవో ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. సదరు పాఠశాల్లో ఇతరులు ని�
ఆశావర్కర్లు కేంద్ర ప్రభుత్వంపై నిరసన గళమెత్తారు. మోదీ సర్కార్పై తిరుగుబాటకు దిగారు. కేవలం రూ.4వేల గౌరవ వేతనంతో కుటుంబ అవసరాలు ఎలా తీరుతాయని మోదీ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం గత 60 ర�
జైపూర్ : మహిళా ఉపాధ్యాయులపై రాజస్ధాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతస్ర వివాదాస్పద వ్యాఖలు చేశారు. మహిళా టీచర్లు తమలో తాము కలహాలకు దిగుతారని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అంత�
అన్ని స్థాయిల్లో పురుషులకన్నా మహిళలే ముందు విద్యార్థి-టీచర్ నిష్పత్తి జాతీయ స్థాయికన్నా బెస్ట్ ఎన్రోల్మెంట్లో మెరుగు.. డ్రాపౌట్లు తక్కువ కేంద్రం విడుదలచేసిన యూడైస్ నివేదికలో వెల్లడి రాష్ట్రంలో
హైదరాబాద్ : మహిళా టీచర్లను మార్ఫింగ్ ఫోటోలతో వేధించి, క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బును దోచుకున్నారనే ఆరోపణలపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు తమిళనాడుకు చెందిన ఓ యువకుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. అర�