నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన తెలుగమ్మాయి పీవీ సింధు మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. 21-14, 22-20తో సంగ్ షువో యున్
ఆర్కిటిక్ ఓపెన్ సూపర్-500 టోర్నీలో భారత యువ షట్లర్ అన్మోల్ కర్బ్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అన్మోల్ 10-21, 13-21తో మూడు సార్లు ప్రపంచ చాంపియన్ అకానె యమగుచి చేతిలో ఓడింద�