నగరంలో ఓటర్లను చైతన్యపరిచి, ఓటింగ్ శాతం పెంచే దిశగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు అర్బన్
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి పలు విద్యాసంస్థల్లో, పలు వీధుల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ ఆదేశాల మేరకు ర్యాలీలు, అ
నగరంలోని పలు కాలనీల్లో మహిళా స్వయం సహాయక సంఘాలతో ఓటరు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ.. లా కాలేజీ, కూరగాయల మార్కెట్, బ్యాంక్లలో స్వీప్ కార్యక్రమాలను నిర