Hanumakonda | హనుమకొండ(Hanumakonda) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి (Women killed)చెందారు. ఈ విషాదకర సంఘటన ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
Nizamabad | మృత్యురూపంలో వచ్చిన కారు ఢీకొట్టడంతో(Road accident) ఇద్దరు మృతి(Women killed) చెందిన విషాదకర ఘటన నిజామాబాద్(Nizamabad) జిల్లా మాక్లూర్ మండలం దాస్నగర్లోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల పాఠశాల వద్ద ఆదివారం చోటు �
అమరావతి : కడప జిల్లా రైల్వేకోడూరు మండలం గుండాలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో శాంతమ్మ అనే మహిళా మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని తిరుపతిల�
మొయినాబాద్ : మద్యం మత్తులో కారు నడుపుతూ అతివేగంతో వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ సమ
డీఐజీ రంగనాధ్ | ముషంపల్లి గ్రామంలో నిన్న లైంగికదాడి, హత్యకు గురైన ధనలక్ష్మి కుటుంబం నివసిస్తున్న ఇంటిని, ఘటన జరిగిన స్థలాన్ని శుక్రవారం డీఐజీ ఏవీ రంగనాధ్ పరిశీలించారు.
తిరుపతి | తిరుపతిలోని కర్నాల వీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సు అదుపు తప్పి జనంపైకి దూసుకు వెళ్లింది. |