మహిళా శిశు సంక్షేమశాఖలో సీడీపీవో పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు 40శాతం లోపే అభ్యర్థులు హాజరయ్యారు. శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు 33 సెంటర్లల్లో పరీక్షలు నిర్వహించారు.
కార్మికుల హక్కుల రక్షణ కోసం అవరమైతే పోరాటం చేద్దామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు ఎదురొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు రాంబాబు,
తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన నవజాత శిశువుల విక్రయ ఘటన కేసును సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది.
ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన ఓ కుటుంబం బిడ్డల చదువుల కోసం హైదరాబాద్కు వచ్చింది. భర్త, భార్య సౌజన్య (పేరు మార్చాము) చెరొక పని చేసుకుంటూ ఇద్దరు ఆడబిడ్డలు, ఓ కుమారుడిని చదివిస్తున్నారు. సౌజన్యపై తన కంపెనీ�