పాలమూరు జిల్లా కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు సోమవారం అర్ధరాత్రి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిపై దాడి చేయడంతోపాటు ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్ను చె
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దైవ దర్శనానికి వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. పొలాస పాలేస్తేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్కూటీ, బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం పాలైంది.
పుట్టకోట గ్రామానికి చెందిన మహిళ ఈఎన్టీ సమస్యతో ఖమ్మం పెద్దాసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ సమయంలో మహిళ మృతిచెందడంతో మృతురాలి బందువులు ప్రభుత్వ దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు
నోయిడా: నోయిడాలో టెకీగా పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళ మృతి కేసులో ఓ కానిస్టేబుల్తో పాటు టెకీని అరెస్టు చేశారు. ఆగస్టు 2వ తేదీన ఆ మహిళ ఓ హెటల్లో అనునాస్పద రీతిలో మృతిచెందింది. నోయిడా సెక్టార్ 49 పోలీస్ స్ట