Hyderabad | వృద్ధాప్య మహిళలను ఆర్టీసీ బస్సుల్లో దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలను తస్కరించే అంతర్ రాష్ట్ర మహిళ ముఠా సభ్యులను మాదన్నపేట పోలీసులు అరెస్టు చేశారు.
Mulugu | ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. అపోలో ఫార్మసీ ఎదురుగా కాసింహంపేట గ్రామానికి చెందిన అహ్మద్ పాషా తన బైక్ను నిలిపాడు. ఆ తర్వాత బైక్ కవర్లో రూ. 3 లక్షలను ఉంచి, అక్�
వరంగల్ : సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్) సిబ్బందితో కలిసి లింగాల ఘన్పూర్ పోలీసులు ఇద్దరు మహిళా దొంగలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 473 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ. 24 లక్షల విలువైన స