అనుమానాస్పద స్థితిలో ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. దామోదరం సంజీవయ్యనగర్ బస్తీలో ఉండే లక్ష్మి(55) ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. 24 గంటలు గడిచినా మహిళ ఎక్కడ ఉందో
దామోదరం సంజీవయ్యనగర్లో నివాసముంటున్న ఓ మహిళ ఆదివారం అదృశ్యమైంది. మధ్యాహ్నం నుంచి ఆమె కనిపించకపోవడంతో ఇంటికి సమీపంలోనే ఉన్న హుస్సేన్సాగర్ నాలాలో పడి గల్లంతై ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నా
విశాఖలో విషాదం చోటుచేసుకున్నది. ఆర్కేబీచ్లో ఓ వివాహిత గల్లంతైంది. పెండ్లి రోజు కావడంతో భర్తతో కలిసి విహారయాత్రకు వచ్చిన ఆ మహిళ గల్లంతు కావడం వారి కుటుంబంలో అంతులేని విషాదం నింపింది.
బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో వివాహిత అదృశ్యమయిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్కు చెంద�
Missing | కూతురిని తండ్రి మందలించడంతో.. ఆమె అదృశ్యమైన ఘటన చందానగర్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో వెలుగు చూసింది. పాపిరెడ్డి కాలనీకి చెందిన ఓ యువతి (18) డిగ్రీ చేస్తోంది. ఆమె చదవకుండా ఫ్రెండ్స్తో క�