మండల కేం ద్రంలోని కేజీబీవీలో వాచ్ఉమెన్గా పని చేస్తున్న కేతావత్ అరుణ శనివారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మండలంలోని ఉల్సాయిపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన అరుణ తొమ్మిదేండ్లుగా కేజీబీవీల�
నాగర్ కర్నూల్: భూ సమస్య పరిష్కారం కాలేదని మనస్తాపంతో ఓ మహిళ కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోడేరు మండల కేంద్రానికి చెందిన నలుగురు �