ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఆఫాబాద్లో ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురిసింది. గుండి పెద్దవాగులోని తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది.
జడ్చర్ల మండలంలో గురువా రం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వ ర్షంలో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆరుబయట ఉన్న ధాన్యం, మొక్కజొన్న కుప్పలు మా మూలుగా తడిశాయి. అయితే వర్షపు చినుకులు ప్రారంభమవుతున్న సమయంలోన
చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీచడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. మద్దూరు-ముస్త్యాల రోడ్డుకు అడ్డంగా పెద్ద వృక్షం విరి�