తొలిసారి చేపట్టిన డీఎన్ఏ ఆధారిత లెక్కింపులో భారత్లో అడవి ఏనుగులు సరాసరి 22,446 ఉన్నట్టు తేలింది. 2017 నాటి ఏనుగుల సంఖ్యతో(27,312) పోల్చితే 2025లో వాటి జనాభా 18 శాతం తగ్గుదల నమోదైంది. మంగళవారం కేంద్రం ఈ మేరకు ఒక నివేదిక
Wayanad Landslide | కేరళ (Kerala) లోని వయనాడ్ (Wayanad district) జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 350కి పైగా మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికి తీశాయి. మరో 250 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. దాంతో వార
ఏనుగులకు ఎలాంటి హానీ తలపెట్టకుండా వాటిని అడవుల్లోకి తరిమే పద్ధతులపై సరిహద్దు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని ఎన్జీవో సంస్థలను కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోరింది.
Elephants | అస్సాం రాష్ట్రం గోల్పరా ప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అడవిలో నుంచి వచ్చిన గజరాజుల గంపు రహదారిపై వెళ్తున్న ప్రయాణికులపైకి దూసుకొచ్చి దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయ