Murder | భార్యపై అనుమానం పెంచుకొని తాగుడుకు బానిసై అదే మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గత కొన్నిరోజులుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్న భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసు
ఎల్కతుర్తి, జనవరి 2: భార్య మృతిని తట్టుకోలేక భర్త గంటల వ్యవధిలోనే కన్నుమూశాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కేశవపూర్లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకొన్నది. గ్రామానికి చెందిన ఎడవెల్లి మధురమ