ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ ఇప్పటివరకు 62శాతమే పూర్తి కాగా, ఇందులో 550 ఆస్తుల బాధితులకు రూ. 433 కోట్ల నష్టపరిహారం చెల్లించింది. మిగిలిన ఆస్తుల సేకరణ పూర్తి అయితే గానీ నిర్మాణ పనులు ఊపందుకోలేని పరిస్థితి నెలకొన�
రామగుండం నగర పాలక సంస్థ అధికారులకు దుకాణాల కూల్చివేత విషయంలో చూపించిన ఉత్సాహం తిరిగి రోడ్డు వెడల్పు పనులపై చూపించడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోధన్- నిజామాబాద్ రహదారి విస్తరణ పనులతో పాటు వంతెన విస్తరణ పనులు చివరి దశకు చేరాయి. బోధన్- నిజామాబాద్ మధ్య ఎడపల్లి మండలంలోని బాపూనగర్ వద్ద రెండు వంతెనలు
ఆరాంఘర్ చౌరస్తా-శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో రోడ్డు అభివృ ద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించా రు. సోమవారం హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో ఆర్�
ఇబ్రహీంపట్నం బైపాస్ రోడ్డుకు మహర్దశ వచ్చింది. ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని బైపాస్ రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.