గ్రేటర్ ప్రధాన ట్రాఫిక్ కారిడార్లలో రద్దీ తగ్గించడం, రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించిందని కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. చార్మినార�
రోడ్ల విస్తరణపై సర్కారు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల-నాగపురి రోడ్డు ప్రమాదకరంగా మారింది. సింగిల్ లైన్ రోడ్డు పై ట్రాఫిక్ పెరిగిపోవడంతో తరచూ రహదారిపై
కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన నిధు�
ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండేది. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగుకు వినియోగించుకోలేని దుస్థితి. గత పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన�
రవాణా సౌకర్యం బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రహదారుల విస్తరణపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి మోకాలడ్డుతున్నా, ఇక్కడి ప్రగతి పనులపై ఉద్దేశపూర్వకంగా �
వనపర్తి జిల్లాకేంద్రంలో రోడ్ల విస్తరణ ఒకప్పుడు పట్టణ ప్రజలకు కలగా మిగిలింది. తెలంగాణ రాకముందు నాటి ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో రోడ్ల విస్తరణ చేస్తాం.. అని చెప్పడం తీరా అమల్లోకి వచ్చేసరికి శూన్యంగా �