డీఏపీ...ఉత్పత్తి బాగా పెరిగేందుకు రైతులు పంటలకు ఉపయోగించే ఎరువు. ప్రతి రైతు పంట సాగు చేసిన తర్వాత వినియోగించే ఈ ఎరువు కొందరి దోపిడీ మూలంగా మరింత ప్రియంగా మారింది. కాంప్లెక్స్ ఎరువులకు ధరలు పెరుగుతుండటంత�
గోధుమల నిల్వలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ట్రేడర్స్/హోల్సేలర్స్ కేవలం 250 టన్నుల గోధుమలను మాత్రమే తమ వద్ద నిల్వ ఉంచుకోవచ్చు. గతంలో ఈ పరిమితి 1,000 టన్నులు ఉండేది.