WHO | భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సమీకరించి ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.
పొద్దున నిద్ర లేవగానే తయారై టిఫిన్ చేసి, ఆఫీస్కు వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చి, తినేసి నిద్రపోవటం.. ఇదే చాలా మంది నిత్య జీవనం అవుతున్నది. వాకింగ్ ఉండదు, రన్నింగ్ అసలే ఉండదు. వ్యాయామం అన్న మాటకు ఆమడ దూరం. �
న్యూఢిల్లీ: ఇండియాలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్ట్లో తెలిపింది. దీన్ని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా తప్పుపట్టారు. భారత్�
న్యూఢిల్లీ: రెండేళ్లలో 47 లక్షల కరోనా మరణాలు భారత్లో నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. 2020 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు భారత్లో లక్షలాది మంది కరోనా వల్ల చనిపోయినట్లు ఆ సంస్థ నివేదిక పేర్కొంది. క�